సోమవారం విశాఖపట్నం లో క్వారెంటైన్ కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం ప్రజలను భయాందోళనకు గురి చేసింది. విశాఖపట్నంలోని మధురవాడ సమీపంలో ఉన్న కొమ్మాది శ్రీ చైతన్య వాల్మీకి క్వారెంటైన్ కేంద్రంలో సోమవారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. <br /> <br />#Visakhapatnam <br />#VisakhapatnamQuarantineCentre <br />#YSJagan <br />#CoronaQuarantineCentre <br />#COVID19 <br />#Coronavirus <br />#Kommadi <br />#AndhraPradesh